వడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్టకు మంత్రిని ఆహ్వానించన వడ్డెర సంఘం

వడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్టకు మంత్రిని ఆహ్వానించన వడ్డెర సంఘం

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి

ఈ నెల 23 వ తేదీన ఆలేరులో వడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్టకు రావాల్సిందిగా కోరుతూ రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని ఆహ్వానించటం జరిగింది, వారితోపాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు,
ఈ కార్యక్రమంలోఇరగదిండ్ల వెంకటేష్ ,వల్లపు ఉప్పలయ్య,శివరాత్రి నరేష్ ,శివరాత్రి సురేష్ ,దండ్ల వెంకటయ్య ,గండ్ల యాదగిరి,వల్లెపు నరసింహ,బొంత సుధాకర్ ,పల్లపు రాజు ,బొంతఐలయ్య ,ఆలకుంట శీను,పల్లపు యాదగిరి ,పల్లపు యాదగిరి,పల్లపు రవి,వల్లెపు రమేష్,బోదాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment