ఫ్లాష్ ఫ్లాష్  మెదక్ మున్సిపాలిటీ లో ఏసీబి దాడులు.

ఫ్లాష్ ఫ్లాష్ 

మెదక్ మున్సిపాలిటీ లో ఏసీబి దాడులు.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి మార్చి 11: 

రూ 12 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్య .మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబి దాడులు.

Join WhatsApp

Join Now

Leave a Comment