కామారెడ్డి పట్టణంలోని 36వ, వార్డులోని నూతన బోర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి 

కామారెడ్డి పట్టణంలోని 36వ, వార్డులోని నూతన బోర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి 

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి

కామారెడ్డి పట్టణంలోని 36వ, వార్డులో నీటి సమస్య ఉంది అని కౌన్సిలర్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడం వల్ల వెంటనే ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సహకారంతో స్పందించి బోర్ వేయించడం జరిగింది సమస్య తీర్చడానికి మున్సిపల్ చైర్మన్ కొబ్బరి కాయ కొట్టి బోర్ ప్రారంభించడంజరిగింది.అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ… చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని కాపాడిన వారిమౌతామన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుందున ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని పరిసరాలు నీటిగా ఉంచుకోవాలని తెలిపారు.ఈకార్యక్రమంలోని,వార్డు కౌన్సిలర్, పంపరి లతా శ్రీనివాస్, కాలనీవాసులు, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment