తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల అమ్మకాలు

తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల అమ్మకాలు

తెలంగాణ నిరుద్యోగ రక్షణ
జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ మైపాల్ యాదవ్ కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు

తెలంగాణ కరటం కామారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 28

కామారెడ్డి జిల్లా బ్యాక్ లాగ్ లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ మైహిపాల్ యాదవ్ కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డిలో మళ్లీ దొడ్డి దారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. రెండు నెలల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్బు వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్లిన అంతేకాకుండా నవంబర్ 29 న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేయడం జరిగిందని అంతేకాకుండా డిసెంబర్ 20 తేదీన బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో చెప్పడంతో అప్పుడు వెంటనే నవమాత్రంగా ఆపివేసి అందరూ మర్చిపోయారని మళ్లీ తొందరలో నిరుద్యోగులకు నేమ్ చేయడానికి బ్యాగ్ లాక్ ఉద్యోగులలో మున్సిపల్, ఇరిగేషన్ ,రెవిన్యూ ,తో పాటు అనేక రకాల డిపార్ట్మెంట్లో అక్రమల భర్తీకి సలహాలు జరుగుతున్నాయని సమాచారం వుందన్నారు. కామారెడ్డి లో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు.ఎవరైనా ఉద్యోగాలను డబ్బులతో కొనుకుంటే వారి పూర్తి సమాచారం రాష్ట్ర కమిషనర్ కు, సీఎస్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.అందుకే నిరుద్యోగులకు రక్షణగా తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఏసి ఏర్పడిందని చైర్మన్ మహిపాల్ యాదవ్ అన్నారు.ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే రాష్ట్రా వ్యాప్తంగా బస్ యాత్ర చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డప్పు సురేష్,బి ఎల్ ఫ్ రాష్ట్ర నాయకులు వడ్ల సాయికృష్ణ, జిల్లా నాయకులు ప్రసాద్, పాల్గోన్నారు.

Join WhatsApp

Join Now

Latest Stories

*శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు* తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (జనవరి 15): *యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులైన కీర్తిశేషులు ముద్దసాని చందు గౌడ్ రాసాల మల్లేష్ యాదవ్ ఏర్పుల ఎల్లస్వామి యాదవ్ వట్టిపల్లి వెంకటేష్ గౌడ్ గార్ల జ్ఞాపకార్ధంగా వీరి పవిత్రమైన ఆత్మ శాంతిని చేకూరాలని మౌనం పాటించి మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 128 మంది మహిళలు పోటీలో పాల్గొన్నారు ఇందులో 11 ఉత్తమ ముగ్గులకు బహుమతితోపాటు పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కన్సోలేషన్ బహుమతి అందజేశారు . మొదటి పబ్బాల ఉమారాణి,ద్వితీయ బబ్బురి మమత,తృతీయ బండారి పద్మ, 4వ ఏషబోయిన అక్షర,5వ ముద్దం మానస,6వ శెట్టి మహాలక్ష్మి,7వ కోట స్వాతి,8వ శెట్టి కావ్య,9వ సుక్కల సహస్ర,10వ తోటకూరి హంసాలు,11వ ప్రబ్బాల ప్రసన్న బహమతులు గెలుపొందారు.ఈ సందర్భంగా శ్రీకృష్ణ యూత్ అధ్యక్షులు జిట్ట నరేష్ యాదవ్,గౌరవ అధ్యక్షులు శ్రీ కృష్ణ యాదవ సంఘం భువనగిరి మండల అధ్యక్షులు చుక్కల శంకర్ యాదవ్ మరియు భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కనకుంట్ల రేఖ బాబురావు మాట్లాడుతూ గ్రామంలో పండగల సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గ్రామంలోని మహిళలందరూ పాటిస్తూ ముగ్గుల పోటీలలో చురుకుగా పాల్గొని అద్భుతంగా ముగ్గులు వేసిన మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చీర్క సురేష్ రెడ్డి,నీల ఓం ప్రకాష్ గౌడ్,నాగ వినోద్,మాణిక్యం రెడ్డి,మంగు నరసింహ,కోట పెద్ద స్వామి,శ్రీ దుర్గాదేవి,బబ్బురి శంకర్ గౌడ్,శెట్టి సుమన్ యాదవ్ ,శెట్టి వంశీ యాదవ్ ,బండారు స్వామి,సుక్కల శ్రీశైలం యాదవ్ ,నోముల నరసింహ యాదవ్,నోముల శ్రీశైలం, శెట్టి శ్రవణ్ యాదవ్ ,గొట్టేటి యాదగిరి, తోటకూరి వెంకటేశ్ యాదవ్ ,మాజీ అధ్యక్షులు రసాల రాజు యాదవ్ ,వల్లాల రాజు ,మాటూరి ఉపేందర్ ,శెట్టి అశోక్ ,శెట్టి శంకర్, గొట్టేటి వెంకటేష్,గొట్టేటి తిరుపతి ,చుక్కల రామకృష్ణ, కలకుంట్ల స్వామి ,శెట్టి మహిపాల్ ,పాక లక్ష్మణ్ ,శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment