
Madipally KiranKumar
ఖదీమ్ జామియా ఇస్లామియా అరేబియా పాఠశాల క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కేటీఆర్
ఖదీమ్ జామియా ఇస్లామియా అరేబియా పాఠశాల క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ కెరటం యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి భువనగిరి పట్టణం లోని జలీల్ పూర లో గత ...
సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గం తెలంగాణ కెరటం:నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రతినిధి జనవరి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ఎమ్మెల్యే గారి ...
పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత తెలంగాణ కెరటం, జనవరి 02, మందమర్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి 19వ వార్డు విద్యానగర్ కు చెందిన గోడిసేలరాజం బీద కుటుంబానికి చెందిన ...
సివిల్ సప్లై గోదాం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
సివిల్ సప్లై గోదాం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. రెండవ రోజు నిరవధిక సమ్మె. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సివిల్ ...
రైతన్నకు చేయూత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన – మునగాల అమరేందర్ రెడ్డి
రైతన్నకు చేయూత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన – మునగాల అమరేందర్ రెడ్డి తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి రైతుల అభివృద్ధి సంక్షేమ ప్రధాన మోడీ లక్ష్యమని చౌటుప్పల మండలం ...
రైతన్నకు చేయూత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన – మునగాల అమరేందర్ రెడ్డి తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (జనవరి 02): రైతుల అభివృద్ధి సంక్షేమ ప్రధాన మోడీ లక్ష్యమని చౌటుప్పల మండలం బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు మునగాల అమరేందర్ రెడ్డి అన్నారు. రైతుల పెట్టుబడి సాయంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇస్తున్న 6వేలను 10వేలకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది అని అన్నారు. దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతులు గర్వకారణం అని తెలిపారు. రైతన్నలు ఏ పంట సాగుచేసిన డి ఏ పి ఎరువులను వినియోగిస్తారని అన్నారు. ఎరువు బస్తాను 1350 రూపాయలు చొప్పున ఇచ్చేందుకు 3850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం పట్ల కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారు.దీంతో దేశంలో కోట్ల మంది రైతులకు ఆరు ఏండ్లుగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులకు మరింతగా చేయూతనివ్వలన్న ఇవ్వాలని సంకల్పంతో ప్రధాన మోడీ పెట్టుబడి సాయాన్ని పదివేలుకు పెంచాలని రైతుల అభివృద్ధి కోసం ఎంత చేసిన తక్కువేనని, ప్రధానమంత్రి చారిత్రాత్మకమని కొనియాడారు. పెట్టుబడి సాయం పెంచడం పట్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని రైతుల పక్షాన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. పేదల సొంతింటి కల నేరవెర్చేనందుకు రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేస్తూ చేపట్టినట్టు ప్రకటించారని, ఈ నిర్ణయంతో అర్హులైన పేదలకు ఇల్లు మంజురై వారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది అన్నారు. ప్రధాని మోడీ నిరంతరం రైతులు ప్రజా సంక్షేమం, కోసం పాటుపడుతున్నారని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రధాని మోడీ బిజెపి ప్రభుత్వం పని చేస్తుందన్నారు
రైతన్నకు చేయూత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన – మునగాల అమరేందర్ రెడ్డి తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి రైతుల అభివృద్ధి సంక్షేమ ప్రధాన మోడీ లక్ష్యమని చౌటుప్పల మండలం ...
మన ప్రియతమ నేత
మన ప్రియతమ నేత తెలంగాణ కెరటం యాదాద్రి బోనగిరి ప్రతినిధి జనవరి ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సంయోజన్ కింద ప్రతి సంవత్సరం 6000 రూపాయలు నుండి 10000 రూపాయలు అలాగే ...
ఎమ్మెల్సీ కవిత వీటికి జవాబు చెప్పి ధర్నా చేయాలి
ఎమ్మెల్సీ కవిత వీటికి జవాబు చెప్పి ధర్నా చేయాలి టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ తెలంగాణ కెరటం ఆర్మూర్ ప్రతినిధి జనవరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ...
మున్సిపల్ వైస్ చైర్మన్ బత్కా లింగస్వామి కూతురు మరియు కుమారుడు ల నూతన పట్టు వస్త్రాలంకరణ
మున్సిపల్ వైస్ చైర్మన్ బత్కా లింగస్వామి కూతురు మరియు కుమారుడు ల నూతన పట్టు వస్త్రాలంకరణ తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి యాదాద్రి భువనగిరి జిల్లా భూదన్ పోచంపల్లి ...
ప్రమాద రహిత డ్రైవింగ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ప్రమాద రహిత డ్రైవింగ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి తెలంగాణ కెరటం ఘట్ కేసర్ ప్రతినిధి జనవరి పరధ్యానం లేకుండా విధులు నిర్వర్తించినప్పుడే ప్రమాద రహిత డ్రైవింగ్ సాధ్యమవుతుందని ఆర్టీసీ చెంగిచెర్ల ...